షుగర్ బాధితులు కందిపప్పు తింటే ఏమవుతుంది?
మారుతున్న జీవన శైలి మనిషిని అనేక రోగాలపాలు చేస్తుంది. దిగజారుతున్న ఆహారపు అలవాట్లు బ్లడ్ ప్రెజర్, డయాబెటీస్, కొలెస్ట్రాల్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా షుగర్ పేషంట్లు తమ డైట్ ని పక్కాగా ప్లాన్ చేసుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించే ఆహారం తీసుకోవాలి. అందుకోసం తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే ఆహారం తీసుకోవాలి. కంది పప్పు చక్కెర స్థాయిలని సమర్ధవంతంగా నియంత్రిస్తుంది. మరి అలాంటప్పుడు డయాబెటిక్ పేషంట్లు కంది పప్పు తింటే ఏమవుతుందో ఇప్పుడు … Read more